కలియుగంలో ఖతర్నాక్ భార్యలు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హత్య.. ఇంతే. ప్రతి హత్యల వెనుక ఓ అక్రమసంబందం. కట్టుకున్న వాన్ని కాటికి పంపే పక్కా స్కెచ్ లు వేయడం. అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చంపేయడం ఇప్పుడు సూర్పనకల వ్యవహరశైలికి అద్దం పడుతుంది. రాక్షస స్త్రీలన్నా తమ భర్తలకు విలువనిస్తారేమో కానీ ఈ అపర పతివ్రతలు మాత్రం కట్టుకున్నభర్తలను నమ్మించి నీళ్లు లేని బావికాడ గొంతు కోసి గిలాగిలా కొట్టుకు చస్తుంటే
Author: swethareddy
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. 1957 నాటి మాట ఇది.. ఆ కొత్త సభ్యుడు బలరాంపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైన అటల్ బిహారీ వాజపేయి.. నెహ్రూ అంఛనా భవిష్యత్ లో
స్వర్గం నుండి ఓ చిన్నారి ఆవేదన.. అంకుల్ మీకు మేం ఏం పాపం చేశాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. కన్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్రభుత్వాల చేతగాని చర్యను ప్రశ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బలికావాడానికి ప్రధాన కారణాలను కళ్లముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ కన్నబిడ్డలాంటి దాన్నే కదా మరీ మీ వాళ్లకో న్యాయం మాకో న్యాయమా అంటూ స్వర్గం నుండి ప్రశ్నిస్తోంది. ఎలాగు నేను మిమ్మల్ని చూడలేను కనీసం నాలాంటి వాళ్లను ఇంకా
హోరాహోరీ పోరులో విజేతలెవరు..?
ఉత్కంఠంగా సాగిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఏకచత్రాదిపత్యం వహిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలను సఫలీకృతం అయినట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజయం తథ్యం అవుతుందా లేక తిరిగి బీజేపీ కే గుజరాతీలు పట్టకడుతారా అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. వెలువడుతున్న ఫలితాల ఆదారంగా ఇప్పటి వరకు బీజేపీ ముందంజలో దూసుకుపోతుంది. దాదాపుగా
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ తగిలింది. గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే పనిలో భాగంగా ప్రచారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్రచారం ముగిసి 48 గంటలు అయినా ఆయన తన ప్రచారాన్ని మాత్రం ఆపలేదని మరో మార్గంలో ప్రచారాన్ని చేశారని ఈసీకి బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. తెల్లవారితే తుది విడత పోలింగ్ ఉండగా పలు
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
ఎప్పుడెప్పడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం సింపిల్ గా ముగిసింది. అంగరంగవైభవంగా దూమ్ ధామ్ గా సాగుతుందని ఊహించిన విరాట్ అనుష్కల వివాహం కుటుంబసభ్యుల మధ్య సాదాసీదగా సాగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించిన అనుష్క విరాట్ కోహ్లిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నేటి నుండి ఒక్కటై సాగిపోనున్నారు. అనుష్కావిరాటుల పర్వం మొదలైన సందర్భంగా జర్నలిజం పవర్ తరుపున, అభిమానుల తరుపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. భారత క్రికెట్ కెప్టెన్
మానవత్వపు మనుషుల ప్రేమకు మారిన మాఝీ బ్రతుకు. అప్పుడలా ఇప్పుడిలా.
కొన్ని వార్తలు ప్రపంచాన్ని కంట తడి పెట్టిస్తాయి. ఎక్కడో జరిగిన ఘటనకు ఇంకా ఎక్కడో ఉన్న మనసున్న మారాజులు చెలించిపోతారు. పక్కనే కోట్లకు కోట్లు పడగలెత్తిన బకాసురులు మాత్రం ఆ చర్యను కేవలం ఒక ఘటనగానే చూసి పక్కకు తప్పుకుంటారు. ఇప్పుడు చెప్పబోతున్న విషయం యావత్ ప్రపంచానికి సుపరిచితమైన మానవత్వాన్ని మంట గలిపిన ఒకప్పటి ఘటన గురించే. అదే మానవత్వం ఉన్న మనిషి స్పందిస్తే అప్పుడు చచ్చిపోయిన మనిషిలోని మనసు
నోటిఫికేషన్లో తప్పులు పెట్టుకుని ప్రతిపక్షాలను నిందించడం దేనికి. ముందు తప్పుల తడకలు లేని నోటిఫికేషన్లు వేయండి.
విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నతెలంగాణ సర్కార్ కు ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలని అడ్వకేట్ రచనా రెడ్డి తెలంగాణ విద్యార్థులను కోరారు. సరూర్ నగర్ కొలువుల కొట్లాట సభ సాక్షిగా తెలంగాణ సర్కార్ కు ముచ్చమటలు పట్టించారని.. ఇక నుండి అన్ని కాలాల్లో ఇదే కొనసాగాలని విద్యార్థులకు సూచించారు. యువత ఆత్మహత్యల వైపు కాదు బతికి పోరాడే వైపుగా ఆలోచించాలని కోరారు. ఉద్యోగాల కోసం ఇక యువత చావాల్సిన అవసరం లేదన్నారు. మీరు
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొరలపాలనే నడుస్తుందని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామని.. విద్యార్థుల బలిదానాలతో అమరత్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మళ్లీ అవే బలిదానాలు.. రైతుల ఆత్మహత్యలు.. నిరుద్యోగుల ఆర్థనాదాలు కనిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట సభ సాక్షిగా మేదావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఆంధ్ర సర్కార్ నిరంకుశ దోరణి కంటే కేసీఆర్ సర్కార్ దోరణి పది రెట్లు ఎక్కువగా ఉందని విద్యార్థులతో పెట్టుకుంటే పథనం తప్పదని తేల్చి చెప్పారు ఆనాడు ఇదే విద్యార్థి లోకం గర్జిస్తే తెలంగాణ
మురళి మరణంతో ఉస్మానియాలో ఉద్రిక్తత.. ఆత్మహత్య లెటర్ ని పోలీసులు మార్చరంటున్న ఓయూ విద్యార్థులు.
మురళి ఆత్మహత్య పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. తెలంగాణ వస్తే యువతకు బంగారు భవిష్యత్ వస్తుందని అమరుడు శ్రీకాంత్ చారి తన ప్రాణాలను పనంగా పెడితే అలాంటి ప్రాణాలు మళ్లీ మళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొనసాగుతోంది. ఉద్యమం చేసిన ఉస్మానియా ఇంకా ఇంకా ఉద్యమం చేయాల్సిన పరిస్థితిలోనే కొనసాగడానికి కారణం ఎవరిది ఈ నాటి తెలంగాణ టీఆర్ ఎస్ సర్కార్ ది కాదా అని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. అయితే